డిండి వాగు అలుగు వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవే మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, సీఈ కృష్ణప్రసాద్ త
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�