తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబర్ సమ్మిట్ను (Telangana Global Summit) రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. �
డిండి వాగు అలుగు వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవే మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, సీఈ కృష్ణప్రసాద్ త
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�