శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారింది. 30లక్షలు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలతో రూపురేఖలు మారిపోనున్నాయి. బహుళ ప్రయోజనాల�
నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీపై హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టిన నేపథ్యంలో... మెట్రో నిర్మాణ ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో భూసార పరీక్షలతో భ�
నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.