షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని పలువురు నిర్మాతలు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో దర్శకనిర్మాత ప్రత�
మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్ జంటగా రూపొందిన చిత్రం ‘ఎస్.ఐ.కోదండపాణి’. రెంటాల నాగేంద్ర దర్శకుడు. మక్కా శ్రీదేవి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.