నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా మారిన హుస్సేన్సాగర్ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ను శనివారం పరిశీలించారు.