భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాంనగర్ లోని బహదూర్పురాలో నివాసముండే మంగమ్మ, బాబురావుల కుమారుడు సంతోష్ (36)కు రామంతాపూర్కు చెందిన శారదతో మే
భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పన
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
భార్యను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చిన భర్త సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.