కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన పదకొండు నెలల కుమార్తెతో పాటు భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథన�
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గజ్వేల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్ట