కర్ణాటకలోని హంపీలో ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్పై యువకులు దాడికిపాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు.
సీనియర్ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జమున