రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో మానవత్వ పాలన కొనసాగుతున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. దేశంలో ఇన్ని సంక్షేమ, మానవీయ పథకాలు అమలుచేసిన సీఎం దేశంలో ఎవరూ లేరని, ఉన్నట్టు చూపిస్తే తాను ర
సమర్థవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.