సంగారెడ్డి : బొల్లారం మున్సిపల్ పరిధిలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కన మూతపడ్డ పరి శ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ ర�
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో1997 లో సరిగ్గా ఇదే రోజున అగ్నిప్రమాదం సంభవించి 59 మంది చనిపోయారు. ఈ సంఘటన జరిగి నేటికి 24 సంవత్సరాలు గడిచిపోయాయి