Revanth Reddy | బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణ సమీరణ కోసం రేవంత్రెడ్డి సర్కారు శుక్రవారం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇం డ్ల పథకానికి ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం సేకరించనున్నది. ఇందుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు అనుమతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్ర�