ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సంగారెడ్డి పట్టణంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహకల్ప ఫ్లాట్లు నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లన�
రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ఇతర రాష్ర్టాల్లోని నమూనాలపై అధ్యయనం చేయించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.
బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులత�
హైదరాబాద్ : గృహ నిర్మాణశాఖపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు 2022-23 బడ్జెట్లో న�