ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుతామంటూ అ
Tamil Nadu | తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.