కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.
చొప్పదండి నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించకుంటే ధర్నా చేస్తామని ముందే హెచ్చరించామని, రైతు ధర్నాలో నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేస్తారా..? అని మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాలు అమలై ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది.