ఆకు కూరల సాగుపై రైతులు దృష్టి సారించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.శామీర్పేట మండల పరిధిలోని పొన్నాలలో పెద్దిరాజు రైతు పొలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భ�
చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పో�