తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ను హోమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నాగారం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథు�
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. శనివారం హోంమంత్రి మహమూద్అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీస్స్టేషన్ను ప్రారంభించను