దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో పాదయాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) వెల్లడించింద�
తెలుగువారి జేమ్స్బాండ్ సెలవు తీసుకున్నాడు. మన కౌబాయ్ గుర్రాన్ని అదిలిస్తూ దిగంతాల్లోకి దూసుకుపోయాడు. దిగ్గజాల మధ్య దూసుకొచ్చి తెలుగుతెరపై తనదైన ముద్రవేసిన స్వాప్నికుడు కన్నుమూశాడు. హీరో అతడి ఇంటి�