దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తుపాకీ లైసెన్సులు కలిగినవారు చాలా తక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో కేవలం 9,810 మంది మాత్రమే అధికారికంగా గన్స్ను కలిగి ఉన్నారు. ఇలాంటివారు అత్యధికంగా ఉన్న రాష్ర్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో సుమారు 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం క
తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మం