ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం (Parliament Building) ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగ
తమిళనాడులోని ఓ ఆలయంలోకి ఎస్సీలు ప్రవేశించారు. ఈ 200 ఏండ్ల ఆలయంలో 8 దశాబ్దాల తర్వాత వారు వెళ్లి పూజలు చేశారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.