G-7 Uummit | తూర్పు ఆసియా దేశమైన జపాన్లోని హిరోషిమా నగరంలో G-7 (Group of Seven) దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
టోక్యో: జపాన్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఒసాకాలో అత్యధిక స్థాయిలో మంగళవారం ఆరు వేల కేసులు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నమోదు అయిన అత్యధిక కేసుల సంఖ్యను ఒసాకా ద�