డెహ్రాడూన్ : ఓ ఇద్దరు కూతుళ్లు తన తండ్రి చివరి కోరికను తీర్చారు. ముస్లింల ఈద్గా కోసం రూ. 1.5 కోట్ల విలువ చేసే నాలుగు బిగాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తండ్రి చివరి కోరికన
డెహ్రాడూన్: దేశంలో, ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఆచారాలు, ఆ మతపరమైన అంశాలపై వివాదం చెలరేగుతున్నది. మరోవైపు హిందువులైన అక్కాచెల్లెళ్లు ఈద్గా కోసం తమ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఉత్తరాఖండ�