కొందరు ముస్లింలపై ఉన్న వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు, శ్రీరామనవమి పండుగ రోజున మతఘర్షణలు సృష్టించేందుకు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గోవును హత్య చేసి ఆ నెపా�
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�