అఫ్ఘానిస్థాలోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
అఫ్గానిస్థాన్లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.