మినీ ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయా....హైదరాబాద్ నగరం మరో బిహార్గా మారుతున్నదా..? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చేస్తుంటే.. అవుననే అనిపిస్తున్నది.
ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో 12 మంది దోషులకు ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాల