కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-మర్రిపల్లి మధ్య బైపాస్ నిర్మాణంలో అడ్డంగా ఉన్న 29 ఇండ్లను మంగళవారం అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు ఇండ్లపైకి రావడంతో.. బాధ
ఎవరిని కదలించినా కన్నీళ్లే.. ఎక్కడ చూసినా శిథిలమైన ని ర్మాణాలే.. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే కూ లాయి. ఏండ్లుగా కలివిడిగా ఉన్న ఇరుగు.. పొరుగు చిల్లంపొల్లమైంది. దీంతో ఒక్కసారిగా చారకొండ మూగబోయి�