రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు.
మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. ఇండ్ల మీది నుంచి వెళ్తున్నవిద్యుత్ వైర్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు వారం పది రోజుల్లో పరిష్కారం చూపారు.
కాచిగూడ,జూన్ 13: ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలి�