తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
ధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని సర్కారు సూచించడంతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానంలో పత్తి సాగుకు నిర్ణయించింది. ఇందుకుగాను సర్కారు ప్రత్యేక ప్రోత్స�
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం రూ.4 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తిలో అధిక దిగుబడులను సాధించడం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధిక సాంద్రత పద�
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవ�