కారుణ్య నియమకానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు హైకోర్టులో చుకెదురైంది. కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమంటూ
కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శా�