ఒకే రోజు రికార్డుస్థాయిలో నియామకంన్యూఢిల్లీ, అక్టోబర్ 12: రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు కాగా ఇద్దరు జ్యుడిషియల్ అధికారులు. �
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎ