పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ (సంక్షేమ ట్రస్ట్) ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, మంచి మ
సింగరేణి సంస్థ రామగుండం - 3 డివిజన్ ఓపెన్ కాస్ట్ - 1 ప్రాజెక్టు డ్రాగ్ లైన్ సెక్షన్ ఉద్యోగులు ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి... సహోద్యోగి కుటుంబంకు చేయూత అందించారు. గోదావరిఖని అశోక నగర్ కు చెందిన జహీద్ �
లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తా