అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
Vijayawada | రెండు రోజులుగా కురిసిన కుంభవృష్టితో విజయవాడ మొత్తం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుక�