దినేష్ తేజ్ హీరోగా, హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న నూతన చిత్రం ‘అలా నిన్ను చేరి’ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సు
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో తెలుగునాట యువకుల హృదయాల్ని దోచుకుంది హెబ్బా పటేల్. అనంతరం ఆశించిన విజయాలు దక్కకపోయినా అవకాశాల పరంగా మాత్రం ఎప్పుడూ వెనకబడలేదు. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చ
వీవీ వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన విశ్వా ఆర్.రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.రాచయ్య నిర్మిస్తున్న చిత్రం ‘గీత’. మ్యూట్ విట్నెస్ ఉపశీర్షిక. హెబ్బా పటేల్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ చి