జోగిపేటతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి అంచనాను బట్టి జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు.
గతేడాది వర్షాకాలంలో నాగార్జున సాగర్కు వరద భారీగా వచ్చింది. మూడు నెలలపాటు నిరంతరాయంగా గేట్ల ద్వారా సుమారు వెయ్యి టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డ్యామ్ స్పిల్ వేపై గుంతలు ఏర్పడి భారీ
Taliperu project | రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ( Taliperu Project) కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
ఎగువన మహారాష్ట్రతో పాటు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం లక్ష క్కూసె�
ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 229 క్యూసెక్కులు నీటి నిల్వ 19.766 టీఎంసీలు అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మ
గుమ్మరించిన మబ్బులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దు.. సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం హెడ్ �