రాష్ట్రంలో వడగాలులు, ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్లకు అత్యవసర సూచనలు చేసింది. హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
మార్చి నెల మూడో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన పదిహేను రోజుల నుంచి దంచికొడుతున్నాయి. ఉదయం పది దాటకముందే భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాదచారులు, చిరువ్యాపారులు ఎండకు తాళలేక నెత్తిన ర�
Heatwave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ