వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన నేతి అంతయ్య (70) లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దినసరి కూలీగా ప�
మార్చిలోనే ఎండలు (Summer Heat) మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎం�