కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఫలాలు రోగులకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీతో లక్షల మంది నిరుపేద రోగులు వివిధ రకాల శస్త్రచికిత్సలు, అవయవమార్పిడి వంటి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందుతుం�
నలభై ఏండ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని శాంతా బయోటిక్స్ చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ హార్ట్డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ అవుట్
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర
మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాల