తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పా�
తెలంగాణకు గుండెకాయ, గోదావరి జలాలకు ప్రాణవాయు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా లోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన గురువారం పరిశీలించారు.