ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవ
భారత్లో వంటలు, శుభకార్యాల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ‘విషం’ ఉన్నదట. భారత్తోపాటు నేపాల్, పాకిస్థాన్లో అమ్ముతున్న పసుపులో సీసం (లెడ్) అధిక స్థాయిల్లో ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొన్నది.
ఒక ముద్దలో క్యాలరీలు ఎన్ని? కార్బోహైడ్రేట్లు ఎన్ని? షుగర్ కంటెంట్ ఎంత? అని లెక్కలేసుకొని తినే రోజులు వచ్చేశాయి. ఒక ఆహార పదార్థం తినాలంటే వెనకాముందు ఆలోచించి రుచి చూసే కాలం వచ్చేసింది.
పొద్దున నిద్ర లేవగానే తయారై టిఫిన్ చేసి, ఆఫీస్కు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి, తినేసి నిద్రపోవటం.. ఇదే చాలా మంది నిత్య జీవనం అవుతున్నది. వాకింగ్ ఉండదు, రన్నింగ్ అసలే ఉండదు. వ్యాయామం అన్న మాటకు ఆమడ దూరం. �