ప్రజావైద్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో గణనీయంగా కేటాయింపులు పెంచింది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగయ్యాయి. ప్రజలకు ఉత్తమ వైద్యం అందుతున్నది. 2014లో తలసరి హెల్త్ బడ్�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
ఈ ఏడాది హెల్త్ బడ్జెట్కు జీడీపీలో 0.35 శాతమే కేటాయించినట్టు కేంద్రం ఒప్పకున్నది. బడ్జెట్ కేటాయింపులపై తాజాగా లోక్సభలో సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది కుటుంబ సంక్షేమశాఖ, ఆయుష్ విభాగం, హెల్త్ రిసెర్చ్ విభా�