దగ్గు సిరప్ (Cough Syrup) కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కోల్డ్రిఫ్ దగ్గు మందును (Coldrif Syrup) వాడటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమయిం
చండీగఢ్ : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చండీగఢ్ అధికారులు సోమవారం హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో 46 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత కేసులు �