2012 సినిమా ఆధారంగా చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ఆ ప్రాంతాన్ని తీక్షణంగా పరిశీలిస్తే, ఓ బండరాయి క�
‘సార్.. క్షణాల్లో మనకు అన్ని అనుమతులు వస్తున్నాయంటే, పీఎంవో స్థాయిలోనే అంతా జరుగుతుందని అర్థమవుతున్నది. మరి, ఈ మిషన్ డోలోను కూడా వాళ్లే..’ అంటూ రామస్వామి ఇంకా ఏదో చెప్పబోతుండగా.. ‘బాబాయ్.. అది కాన్ఫిడెన్�
గర్భగుడిలోకి వెళ్లిన రుద్ర అండ్ టీమ్.. స్వామి వారి పాదాల దగ్గర వెతకడం ప్రారంభించారు. అయితే గర్భాలయంలో లైట్లు లేవు. మూలవిరాట్టుకు ఇరువైపులా వేలాడదీసిన దీపమాలలు మాత్రమే ఉన్నాయి. దీంతో వెలుతురు చాలా తక్క�
‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్' రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చి
చెట్లు మోడుల్లా మారడానికి, ఒళ్లు భగ్గున మండటానికి గల కారణాలను ఇన్స్పెక్టర్ రుద్ర వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి కలుగజేసుకొంటూ.. ‘సర్.. మీరు చెప్పినట్టు వశ�
రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది.
ట్రైనింగ్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లి సాయంత్రం 6.30 గంటలకు స్టేషన్కు తిరిగొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ ముందు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడు. ‘వచ్చీ