హెచ్సీయూ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 9,10 తేదీల్లో విచారణకు హాజరుకావ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు విద్యార్థుల విషయంలో పోలీసులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.