హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ (హెచ్సీజీ) సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. త్వరలో వారిని కలవనున్నట్టు బుధవారం ఎక్స్లో తెలిపారు. హెచ్సీజీ సభ్యులు మూడో ఎడిషన్
హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ �