నకిలీ విత్తనాలు| రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న�
ఆటోనగర్ | నగర శివార్లలోని వనస్థలీపురం ఆటోనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఓ బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీ
హయత్నగర్ : మద్యం కోసం డబ్బులిచ్చాడు ఓ చిరు వ్యాపారి. అయితే తిరిగివ్వాలని అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పనివాడిని హత్యకు కారణమైంది. కేసు వివరాలను హయత్నగర్ ఇన్స్పెక్ట�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�
రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్రోడ్డు వ�