దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో ముంబై నుంచి సికింద్రాబాద్కు హవాలా నగదు తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రూ.1,22 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బు
మలక్పేట పోలీసులు దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న సాయి�
Hyderabad | తెలంగాణలో ఎన్నికల కోడ్లో అమలులోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3