పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడ