అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్బౌల్స్లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్బౌల్స్లో మనకు ఇదే తొలి పతకం కాగా.. టేబుల్ టెన్నిస్లో పురుషు�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�