హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరువకముందే, మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో చోటుచేసుకుంది. సోమవారం ఇక్కడి ఆసనేశ్వర్ మహదేవ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పో�
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8మంది భక్తులు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మెట్ల మార్గంలో