పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా అవసరమైన వసతులు కల్పిస్తూ, అ
తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజే