మలయాళం సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అ�
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
మహిళలను వేధిస్తే జైలుకెళ్లడం ఖాయమని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. మహిళలను వేధించిన పలువురికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు.
మహిళలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో గురువారం ఈవ్ టీజర్లకు నిర్వహించిన క�
సినిమా, టెలివిజన్ రంగాల్లో మహిళలపై వేధింపులను అరికట్టడానికి ఏర్పాటైన సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్�