ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా సోమవారం లోక్సభలోని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హనుమాన్ చాలీసాకు సంబంధించి వివాదం నేపథ్యంలో ముంబైలోని ఖార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత అరెస్�
నవనీత్ రాణా దంపతులకు మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే… పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రే
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మరోసారి మండిపడ్డారు. సీఎం పదవి ఆఫర్ చేస్తే రావణుడి వెంట కూడా శివసేన వెళ్తుందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాల�